ప్రధాన వార్తలు
కేసీఆర్ సర్కార్ పై భట్టి ఫైర్

తెలంగాణ  రాష్ట్రంలో  భారీ వర్షాలు వస్తాయని తెలిసి కూడ ప్రభుత్వం  పట్టించుకోలేదని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు.మవారంనాడు హైద్రాబాద్ లో  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  మీడియాతో మాట్లాడారు. రాజకీయ అవసరాలకు చెక్ డ్యాంలు కట్టడం వల్లే ఈ సమస్య నెలకొందని ఆయన  ఆరోపించారు. భారీ వర్షాల సమయంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేకపోవడం వల్ల  ప్రజలు తీవ్రంగా నష్టపోయారని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  చెప్పారు.    

ఏలూరు ఎంపీ అభ్యర్థి గా ఘంటా ప్రసాద్....?

నియోజకవర్గ  ఇంచార్జ్ మార్పు వైసీపీలో కాక పుట్టిస్తుంది అసంతృప్తులకు  సర్దు చెబుతూ మరిన్ని మార్పులకు అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఏలూరు ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ తాను ఎంపీగా పోటీ చేయనని బహిరంగంగానే చెప్పడంతో అధిష్టానం ఏలూరు జిల్లాలో సుదీర్ఘకాలం నాయకత్వం వహించిన బీసీ నేత ఘంటా ప్రసాద్ కి సీటు  కేటాయించే అవకాశం ఉందని వైసిపి వర్గంలో జోరుగా వినిపిస్తుంది పార్టీ కష్ట సమయాల్లో కార్యకర్తలకు అండగా ఉన్న ఘంటా ప్రసాద్,  పూర్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంగుటూరు సీటు కేటాయిస్తామని స్వయంగా నారా లోకేష్  చెప్పిన తాను జీవితాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. ప్రస్తుతం ఆయన పేరు ఏలూరు ఎంపీగా పరిశీలనలో ఉండడంతో కార్యకర్తలు ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.

మోడీ విదేశాల్లో సెటిల్ అవుతారు.. : లాలు ప్రసాద్ యాదవ్

 రాష్ట్రీయ జనతా దళ్ ప్రెసిడెంట్, బిహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్.. ప్రధాని మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోనున్నామనే ఆందోళనలో ఉన్నారని, అందుకే విదేశాల్లో ఆశ్రయాల కోసం వెతుకులాటలో ఉన్నారని పేర్కొన్నారు. విపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శలు సంధించారు. ఈస్టిండియా కంపెనీలో, ముజాహిదీన్ ఇండియాలోనూ ఇండియా అనే పదం ఉన్నదని పేర్కొన్నారు. క్విట్ ఇండియా అనే కామెంట్ కూడా వాటిని ఉద్దేశించి ప్రధాని చేశారు. అవినీతి, బంధుప్రీతి, సంతుష్టివాద రాజకీయాలు చేసే కొత్త కూటమి ‘ఇండియా’ ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్‌ను కోరగా.. ఆయన ప్రధాని మోడీపై ఛమత్కారంగా మాట్లాడారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంలో మోడీ ఉన్నారని లాలు యాదవ్ పేర్కొన్నారు. ‘ప్రధాని మోడీనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్లాన్‌లు వేసుకుంటున్నారు. ఆయన అనేక దేశాలు తిరగడం వెనుక కారణం ఇదే. ఆయనకు అనుకూలించే, పిజ్జాలు మోమోలతో ఎంజాయ్ చేసే ఏరియా కోసం ఆయన వెతుకుతున్నారు’ అని లాలు ప్రసాద్ యాదవ్ అన్నారు.

తాజా వార్తలు
కోల్ పోల్ ఏరియాల్లో 67.42 శాతం పోలింగ్

  సింగరేణి(కొత్తగూడెం) : తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలోని సింగరేణి సంస్థలో 11 డివిజన్లలోని  గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో 84 పోలింగ్ కేంద్రాలలో  ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం అయ్యింది.  ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 39,832 మంది కార్మికులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వేయాల్సి ఉండగా మధ్యాహ్నం భోజన సమయానికి అన్ని ఏరియాల్లో కలిపి 26815 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2017 తురువాత నుండి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతుండటంతో సర్వత్రా అసాక్తి నెలకొంది. 67.42 శాతం ఓట్లు పాలయ్యాయి. కార్పొరేట్ లో 887, కొత్తగూడెం ఏరియాలో 1545, ఇల్లందు 500, మణుగూరు 1716, ఆర్జీ 1లో 1748, 1874, ఆర్జీ2లో 2129, ఆర్జీ3లో 2678, భూపాలపల్లి 3660, బెల్లంపల్లి 756, మండమర్రి 3061, శ్రీరామ్ పూర్ 3730, 2536 మొత్తం కలిపి 67.42 శాతం ఓట్లు పోల్ ఆయ్యాయి

ఏలూరు ఎంపీ అభ్యర్థి గా ఘంటా ప్రసాద్....?

నియోజకవర్గ  ఇంచార్జ్ మార్పు వైసీపీలో కాక పుట్టిస్తుంది అసంతృప్తులకు  సర్దు చెబుతూ మరిన్ని మార్పులకు అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఏలూరు ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ తాను ఎంపీగా పోటీ చేయనని బహిరంగంగానే చెప్పడంతో అధిష్టానం ఏలూరు జిల్లాలో సుదీర్ఘకాలం నాయకత్వం వహించిన బీసీ నేత ఘంటా ప్రసాద్ కి సీటు  కేటాయించే అవకాశం ఉందని వైసిపి వర్గంలో జోరుగా వినిపిస్తుంది పార్టీ కష్ట సమయాల్లో కార్యకర్తలకు అండగా ఉన్న ఘంటా ప్రసాద్,  పూర్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంగుటూరు సీటు కేటాయిస్తామని స్వయంగా నారా లోకేష్  చెప్పిన తాను జీవితాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. ప్రస్తుతం ఆయన పేరు ఏలూరు ఎంపీగా పరిశీలనలో ఉండడంతో కార్యకర్తలు ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.

కేసీఆర్ సర్కార్ పై భట్టి ఫైర్

తెలంగాణ  రాష్ట్రంలో  భారీ వర్షాలు వస్తాయని తెలిసి కూడ ప్రభుత్వం  పట్టించుకోలేదని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు.మవారంనాడు హైద్రాబాద్ లో  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  మీడియాతో మాట్లాడారు. రాజకీయ అవసరాలకు చెక్ డ్యాంలు కట్టడం వల్లే ఈ సమస్య నెలకొందని ఆయన  ఆరోపించారు. భారీ వర్షాల సమయంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేకపోవడం వల్ల  ప్రజలు తీవ్రంగా నష్టపోయారని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  చెప్పారు.    

బిజినెస్
ఈ - కామర్స్ రంగంలో బహుజన్ బజార్ ఒక నూతన విప్లవం

బహుజన్ బజార్ స్థాపించి దాదాపు 6  సంవత్సరాలు  పూర్తి  అవుతుంది , ఇది పూర్తిగా బహుజనుల సాహిత్యం మరియు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో  ఉంటాయి , జనరల్ ఈ -కామర్స్ రంగం వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో బహుజనలకు కూడా ఒక ఈ- కామర్స్ వుండాలని ఆలోచనతో వొచ్చినదే బహుజన్ బజార్ ,ఈ బహుజన్ బజార్ స్నేహ సంస్థల చైర్మన్ కటికల శివ భాగ్యరావు గారు స్థాపించారు , బహుజనులు అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలి అని ఈ బహుజన్ బజార్ ఈ- కామర్స్ సంస్థను స్థాపించారు

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి

ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి *బిజెపి ఎస్సిమోర్చా ఆధ్వర్యంలో డా బాబా సాహెబ్ అంబెడ్కర్  జయంతి ఘనంగా నిర్వహించాలి పందిర్ల ప్రసాద్ ఎస్సిమోర్చా రంగారెడ్డి జిల్లా ప్రభారి* భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా పదాధికారుల సమావేశం తుర్కయంజాల్ మున్సిపాలిటీ రొక్కం సత్తిరెడ్డి గార్డెన్ లో జిల్లా ఎస్సీమోర్చా అధ్యక్షులు బచ్చిగళ్ళ రమేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు రంగారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా ప్రబారి శ్రీ పందిళ్ళ ప్రసాద్ గారు మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం లాగే జిల్లాలోని అన్ని మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్ కేంద్రాలలో ఘనంగా జరపాలని ఆయన పిలుపునిచ్చారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని భారతీయ జనతా పార్టీలోకి ఎస్సి నాయకులను కార్యకర్తలను అనేకమంది తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి  ప్రతి నాయకుడు,కార్యకర్త కంకణబద్ధులై పనిచేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి పి సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సిమోర్చా సోషల్ మీడియా కన్వీనర్  కొండ్రు పురుషోత్తం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెవ్వ శ్రవణ్ కుమార్, గడ్డం వెంకటేష్  కొండూరు మనోహర్ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి,  ఎస్సిమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పల్లేటి జగన్, భీమ్ రాజ్  జిల్లా కార్యదర్శి కుంటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.         

ప్రగతి నివేదన యాత్రలో భాగంగా 26వ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ

* జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజి వికారాబాద్ బ్యూరో 16 ఫిబ్రవరి ప్రజాపాలన : వాటర్ స్పోర్ట్స్ అకాడమీ (క్రీడ పాటశాలలో) ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ ఆద్వర్యంలో 2023-24 విద్య సంవత్సరానికి ఆశ్రమ ఉన్నత పాటశాల  బోయిన్ పల్లి నందు వాటర్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంబించడం జరిగిందని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజి ఒక ప్రకటనలో తెలిపారు.  కాయకింగ్, కినోయింగ్, సెయిలింగ్ మొదలైన వాటర్ స్పోర్ట్స్ నందు గిరిజన  బాల బాలికలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు.  ఈ పాఠశాలలో 5వ తరగతి లో ప్రవేశానికి గాను విద్యార్థిని విద్యార్థులు ఎత్తు,బరువు,స్టాండింగ్ బ్రాడ్ జంప్, వర్టికల్ జంప్,మెడిసిన్ బాల్ త్రో, 30మీ. ఫ్లయింగ్ స్టార్ట్, ఫ్లెక్సి బిలిటి, టెస్ట్ 800మీ. పరుగు పందెం పోటీలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా 5వ తరగతి లో ఇంగ్లీష్ మీడియం నందు 10 మంది బాలికలకు,10 బాలురకు ప్రవేశాలు కల్పిస్తారని తెలిపారు. ఈ పాఠశాలలో ప్రవేశానికి  గాను  ఐ టి డి ఏ  మైదాన ప్రాంత జిల్లాలకు సంబంధించిన బాల బాలికలు అర్హులని తెలిపారు. ఈ వాటర్ స్పోర్ట్స్ పాఠశాలలో శిక్షణ పొందు బాల బాలికలకు ప్రత్యేకమైన ఆహరం, వసతి ,స్పోర్ట్స్ దుస్తులు, షూస్  ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది తెలిపారు.  అసక్తి కలిగిన గిరిజన విద్యార్థులు 4వ తరగతి ఉతీర్ణులై 5వ తరగతి చదువుతున్న బాల బాలికలు  రెండు (2) పాస్ పోర్ట్ సైజు పొటోలు ,బోన ఫైడ్ ,ఆదార్ కార్డ్ జీరాక్స్ సర్టిఫికేట్స్ తో ఈనెల 16 నుండి 23 వరకు జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ  కార్యాలయం నందు నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోవాల్సింగా తెలిపారు.ఇతర వివరాల కొరకు ఫోన్ నం. 8464006666 ను సంప్రదించగలరని ఆయన ఆ ప్రకటన తెలిపారు

తెలంగాణ
కేసీఆర్ సర్కార్ పై భట్టి ఫైర్

తెలంగాణ  రాష్ట్రంలో  భారీ వర్షాలు వస్తాయని తెలిసి కూడ ప్రభుత్వం  పట్టించుకోలేదని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు.మవారంనాడు హైద్రాబాద్ లో  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  మీడియాతో మాట్లాడారు. రాజకీయ అవసరాలకు చెక్ డ్యాంలు కట్టడం వల్లే ఈ సమస్య నెలకొందని ఆయన  ఆరోపించారు. భారీ వర్షాల సమయంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేకపోవడం వల్ల  ప్రజలు తీవ్రంగా నష్టపోయారని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  చెప్పారు.    

కుల వృత్తులను కాపాడుతున్నాం: శ్రీనివాస్ గౌడ్

కుల వృత్తులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్  తెలిపారు. కలెక్టరేట్  సమీపంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూరల్ మండలం జైనల్లీపూర్, కోడూరు, మాచన్ పల్లి గ్రామాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుల వృత్తులను కాపాడుకునేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని చెప్పారు.  గొర్రెల పంపిణీతో కురుమ, యాదవులు ఆర్థికంగా అభివృద్ధి చెందారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల ఏర్పాటుతో పేదలకు ఉచితంగా నాణ్యమైన విద్య అందుతోందని చెప్పారు. లైబ్రరీ చైర్మన్  రాజేశ్వర్ గౌడ్, ముడా చైర్మన్  గంజి వెంకన్న, మున్సిపల్  చైర్మన్  కేసీ నర్సింలు, పీఏసీఎస్​ చైర్మన్  రాజేశ్వర్ రెడ్డి, ఆంజనేయులు, గిరిధర్ రెడ్డి, జీజీహెచ్  సలహామండలి సభ్యుడు సత్యం యాదవ్, పశుసంవర్ధక శాఖ ఏడీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

రాష్ట్రంలో రేపు భారీ వర్షాలు

గతవారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో ఇంకా వరద నీరు అలాగే ఉండిపోయింది. రెండు రోజులు కాస్త గ్యాప్ ఇచ్చిన వరుణుడు.. మళ్లీ తన ప్రతాపం చూపించేందుకు రెడీ అవుతున్నాడు. తెలంగాణలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు (మంగళవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్
ఏలూరు ఎంపీ అభ్యర్థి గా ఘంటా ప్రసాద్....?

నియోజకవర్గ  ఇంచార్జ్ మార్పు వైసీపీలో కాక పుట్టిస్తుంది అసంతృప్తులకు  సర్దు చెబుతూ మరిన్ని మార్పులకు అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఏలూరు ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ తాను ఎంపీగా పోటీ చేయనని బహిరంగంగానే చెప్పడంతో అధిష్టానం ఏలూరు జిల్లాలో సుదీర్ఘకాలం నాయకత్వం వహించిన బీసీ నేత ఘంటా ప్రసాద్ కి సీటు  కేటాయించే అవకాశం ఉందని వైసిపి వర్గంలో జోరుగా వినిపిస్తుంది పార్టీ కష్ట సమయాల్లో కార్యకర్తలకు అండగా ఉన్న ఘంటా ప్రసాద్,  పూర్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంగుటూరు సీటు కేటాయిస్తామని స్వయంగా నారా లోకేష్  చెప్పిన తాను జీవితాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. ప్రస్తుతం ఆయన పేరు ఏలూరు ఎంపీగా పరిశీలనలో ఉండడంతో కార్యకర్తలు ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.

అమరావతిలో అంబటి రాయుడు

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అమరావతిలో పర్యటించారు. ఏపీలో ప్రస్తుతం మూడు రాజధానుల వివాదం కొనసాగుతోంది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని స్థానిక జేఏసీ ఆందోళన చేస్తోంది. ప్రస్తుతం అమరావతి కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. సీఎం జగన్ నిర్ణయాలను ప్రశంసిస్తున్న అంబటి రాయుడు..కొద్ది రోజులుగా ప్రజల మధ్యకు వెళ్తున్నారు. అందులో భాగంగా అమరావతికి వెళ్లిన అంబటి రాయుడు పర్యటనలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్థానిక వైసీపీ నేతల విజ్జప్తి మేరకు అంబటి రాయుడు అమరావతికి వచ్చారు. వెలగపూడిలోని వీరభద్రస్వామి దేవాలయానికి వెళ్లారు. అయితే.. విషయం తెలుసుకొని అమరావతి రైతులు అక్కడికి చేరుకున్నారు. దీంతో సీన్ అంతా ఆసక్తికరంగా మారిపోయింది. అమరావతికి సంఘీభావం తెలుపాల్సిందిగా అంబటి రాయుడును కోరారు. అంబటి రాయుడు ఆడిన ప్రతి మ్యాచ్‌లో సెంచరి కొట్టాలని తామంతా కోరుకున్నామని తెలిపారు. తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని కోరారు. జై అమరావతి అనాలని అడిగారు.  

కొడాలి నాని లాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతాం - ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్

గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బిజెపి చార్జిషీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ యూజ్ లెస్ గవర్నమెంట్ నడుపుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడు. ఎమ్మెల్యే మాటలతో ఏపీ పరువు పోతుంది. జగన్ సహా ఆయన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ దొంగలే. జగన్ మంత్రిమండలి అలీబాబా 40 దొంగలు లాగా తయారయ్యారు. సాధారణంగా రోడ్ల మీద గుంతలు ఉంటాయి, ఏపీలో మాత్రం గుంతల మీద రోడ్లు ఉన్నాయి. ఏపీ కంటే యూపీ, అస్సాం రోడ్లు బావున్నాయి. ఏపీలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, గంజాయి మాఫియా నడుస్తుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా, చివరికి బంగ్లాదేశ్ లో గంజాయి దొరికినా అది ఏపీ నుండే సప్లై అవుతుంది

క్రీడలు
గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి

జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు ఆసిఫాబాద్ జిల్లా జనవరి 23 (ప్రజాపాలన, ప్రతినిధి) : గ్రామీణ యువత క్రీడలలో రాణించాలని తెరాస రాష్ట్ర సహాయ కార్యదర్శి, జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం మండలం లోని రహ పెళ్లి గ్రామములో ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ తో కలిసి, యువత ఆధ్వర్యంలో చేపట్టిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ యువత కబడ్డీ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత క్రీడలలో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. ఈ పోటీల ద్వారా యువకులలో స్నేహ భావం పెరుగుతుందన్నారు. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా నుండి 25 పైగా టీములు ఉన్నట్లు పోటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుంకరి మంగ, సర్పంచ్ శ్రీనివాస్, రుకుం ప్రహ్లాద్, నాయకులు రాము గౌడ్, గడ్డల సురేష్, కోట వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

కప్పపహాడ్- KPL -3 క్రికెట్ టోర్నమెంట్ లో ప్రారంభించన గ్రామ సర్పంచ్ సామల హంసమ్మా యాదగిరిరెడ్డి, ఉ

ఇబ్రహీంపట్నం జనవరి తేది 23 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండల పరిధిలో కప్పపహాడ్ గ్రామంలో గ్రామ యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన KPL-3 ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం గ్రామ సర్పంచ్ సామల హంసమ్మా యాదగిరిరెడ్డి, ఉప- సర్పంచ్ మహమ్మద్ మునీర్ ముఖ్యఅతిథిగా పాల్గొని  గ్రామ క్రికెట్ క్రీడాకారులు, టోర్నమెంట్ నిర్వాహకులతో కలిసి టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గ్రామ సర్పంచ్ సామల హంసమ్మా యాదగిరిరెడ్డి, ఉప- సర్పంచ్ మహమ్మద్ మునీర్ మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న యువకులు క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలని వారు సూచించారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో కలిసిమెలిసి టోర్నమెంట్ విజయవంతం చేయాలని రానున్న రోజుల్లో క్రీడాకారులకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు సామల శ్రీనువాస్ రెడ్డి, తెరాస పార్టీ విద్యార్థి విభాగం నియోజకవర్గ నిట్టు జగదీశ్వర్, టిఆర్ఎస్ పార్టీ మండల కార్యనిర్వాహక కార్యదర్శి గ్రామ కో-ఆప్షన్ సభ్యులు ఉడతల సతీష్ గౌడ్, యువజన నాయకులు బూడిద రాఘవేందర్ రెడ్డి, యాలల జైపాల్ రెడ్డి, బీజేవైఎం నాయకులు శ్రీశైలంమ్, పల్లపు రమేష్ టోర్నమెంట్ నిర్వాహకులు శివ గౌడ్, పవన్ గౌడ్, నిట్టు శ్రీనివాస్, సుదీర్ రెడ్డి, బుట్టి అశోక్, వార్డ్ సభ్యులు గ్రామ పెద్దలు, క్రికెట్ క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మండల స్థాయి కబడ్డీ పోటీలు

బోనకల్ జనవరి 16 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని వివేకానంద యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం రోజున మండల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కబడ్డీ పోటీలకు ముఖ్యఅతిథిగా మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు పాల్గొని ముందుగా వివేకానంద చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి, పోటీలను ప్రారంభించారు. వారితో పాటు గ్రామ సర్పంచ్ భూక్యా సైదా నాయక్, ఎంపీటీసీ గుగులోత్ రమేష్, మాజీ జెడ్పిటిసి భానోత్ కొండ, ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కబడ్డీ పోటీల్లో గెలుపొందిన వారికి మొదట, రెండోవ, మూడవ, నాలుగవ బహుమతులు అందజేయనున్నట్లు వివేకానంద యూత్ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, కబడ్డీ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Sneha Group of Organizations